తెలంగాణ
ఎటిఎంల వద్ద మోసగిస్తున్న నేరస్థుడి అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
హైదరాబాద్: ఎటిఎం కేంద్రాల వద్ద పలువురిని వంచిస్తూ ఎన్నో నేరాలకు పాల్పడిన సిద్ధేశ్ అనే 25 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు గురువారం తెలిపారు. కడప జిల్లా ఇస్నాపురం గ్రామానికి చెందిన నిందితుడు నగరంలో పలు చోట్ల ఎటిఎం కేంద్రాల వద్ద నగదు తీసుకునే వారిని, నగదు డిపాజిట్ చేసేవారిని వంచించి డబ్బుతో ఉడాయించాడు. ఇతని నుంచి 77వేల రూపాయల నగదును, 11 ఎటిఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటిఎంల వద్ద అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.