జాతీయ వార్తలు

ఝార్ఖండ్‌ ఘర్షణల్లో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝార్ఖండ్‌ : రామ్‌గఢ్‌ జిల్లాలో పోలీసులు, స్థానికులకు మధ్య మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. గోలాలోని పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్థులుఎదుట ఆందోళన చేపట్టారు. ఓ వర్గం గ్రామస్థులు ప్లాంట్‌ యాజమాన్యంతో చర్చలు జరుపుతుండగా, మరో వర్గం వారు అల్లర్లకు పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందారు.