జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వార్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు తెలుసుకుని భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు తుపాకులు పేల్చడంతో సైనికులు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడని భద్రతాదళ అధికారులు ప్రకటించారు. గురువారం నుంచి జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ సమీపంలో భద్రతాదళాలు ఓ బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి.