జాతీయ వార్తలు

అత్యాచారం కేసులో జేఎన్‌యూ విద్యార్థి లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పీహెచ్‌డీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి, అఖిల భారత విద్యార్థి సంఘం సభ్యుడు అన్మోల్‌ రతన్‌ బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఓ సినిమా సీడీ తీసుకునేందుకు విద్యార్థిని హాస్టల్‌కు రాగానే, ఆమెకు డ్రగ్స్‌ కలిపిన కూల్‌డ్రింగ్‌ ఇచ్చి ఆమెపై రతన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి సంఘం నుంచి రతన్‌ను బహిష్కరించారు. పరారీలో ఉన్న అన్మోల్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.