జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: కుప్వారా జిల్లా లాలోబ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అటవీ ప్రాంతానికి పారామిలటరీ దళం సభ్యులు చేరుకున్నారు. సైనికులను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళం నుంచి ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, పరారైన వారి కోసం సైనికులు గాలిస్తున్నారు.