తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ద్రోహం: కడియం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 December 2015
వరంగల్ : కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే విధంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నదీ జలాల పంపిణీపై ఇప్పటికైనా కేంద్రం స్పందించి బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినేలా చర్యలు చేపట్టాలని కడియం డిమాండ్ చేశారు. న్యాయమైన నీటి వాటా దక్కేంత వరకు కేంద్రంపై న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని చెప్పారు.