ఆంధ్రప్రదేశ్‌

చలివేంద్రాల నిర్వహణకు టిడిపి కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ప్రస్తుత వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను నియమిస్తామని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ కమిటీలు సంక్షేమ పథకాలనూ పరిశీలిస్తాయన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు ఎపుడు జరిగినా తమ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈనెల 20న టిడిపిలో బొబ్బిలి రాజులు చేరుతున్నారని ఆయన ప్రకటించారు.