జాతీయ వార్తలు

రామేశ్వరంలో కలాం విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రామేశ్వరంలో ఆయన శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ తదితరులు పాల్గొని దేశానికి కలాం చేసిన సేవలను గుర్తుచేశారు.