తెలంగాణ

ముక్తీశ్వరునికి కెసిఆర్ దంపతుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు సందర్శించి అర్చనలు జరిపారు. వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కెసిఆర్ దంపతులు బంగారు కిరీటం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత కనే్నపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణానికి సిఎం భూమిపూజ చేశారు.