రాష్ట్రీయం
కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించిన మంత్రి తలసాని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారి జీవితాలే మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అధికారుల బృందంతో కలిసి ఆయన ఈ రోజు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.