ఆంధ్రప్రదేశ్‌

కాలువలో ఇద్దరు వ్యక్తుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన బుధవారం గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో జరిగింది. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన మురళీ, వెంకటేష్‌ కొవ్వాడ కాలువలో పడి గల్లంతయ్యారు.