జాతీయ వార్తలు
మరో స్కూల్ వ్యానుకు ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 April 2018
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో కూడా ఈ రోజు స్కూల్ వ్యాను, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని మరణించగా, 17 మంది గాయపడ్డారు. విద్యార్థులు కేశవపురం కేంద్రీయ విద్యాలయ, స్కూల్ నెంబర్ 1కు చెందిన వారిగా గుర్తించారు. కన్హియా నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో విద్యార్థులు ఉదయం మారుతి ఓమ్ని వ్యానులో పాఠశాలకు వెళ్తుండగా ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.