ఆంధ్రప్రదేశ్‌

నిఘా వైఫల్యమే కారణం:కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చటాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిఘా వర్గాలను రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. వారి పని వారిని చేసుకునిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని అన్నారు.