జాతీయ వార్తలు

స్మృతిఇరానీని తొలగించాలి : కన్నయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని, జైలులో ఉన్న ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని మంత్రివర్గంనుంచి తొలగించాలన్న డిమాండ్లతో దిల్లీలో జెఎన్‌యు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు, దేశద్రోహం కేసులో నిందితుడు కన్నయ్యకుమార్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ తమ డిమాండ్లను స్పష్టం చేశాడు.