జాతీయ వార్తలు

రోహిత్ ఘటన వల్లే స్మృతికి శాఖ మార్పు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, తదనంతర పరిణామాల వల్లే కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీని జౌళి, చేనేత శాఖకు మార్చారని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం నేత కన్నయ్య బుధవారం వ్యాఖ్యానించారు. ఆమెకు శాఖ మార్చడం శిక్ష కాదని, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగినట్టు కాదని అన్నారు.