ఆంధ్రప్రదేశ్
కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టే యత్నం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 September 2016
గుంటూరు: కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం, మంజునాథ కమిషన్ వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోందని, స్మార్ట్ సర్వేలో కాపులను లెక్కించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని జిల్లా కాపు జేఏసీ ఆరోపించింది. మంజునాథ కమిషన్ కాపులు, బీసీలను వేర్వేరుగా పిలిచి మాట్లాడాలని జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది.