జాతీయ వార్తలు
పార్లమెంటులో మోదీ సర్కారును నిలదీస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 July 2016
విజయవాడ: అన్ని రంగాల్లోనూ విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ అన్నారు. ఇక్కడ గురువారం జరిగిన ఎపి సిపిఎం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికధరలు, నిరుద్యోగం, అవినీతి నిర్మూలనలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై జూలై 11 నుంచి 17 వరకూ జాతీయస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.