జాతీయ వార్తలు

ఏపికి రూ.280 కోట్ల కరవుసహాయ నిథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఆంధ్రప్రదేశ్‌లో కరవు సహాయక చర్యలకోసం రూ.280.19 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, రాజస్థాన్‌లకు 1100 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లిసహా పలువురు ప్రముఖులు హాజరైన సమావేశంలో ఈ కేటాయింపులు చేశారు.