జాతీయ వార్తలు
కుమారస్వామి.. యడ్యూరప్ప ఏకగ్రీవ ఎన్నిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 16 May 2018
బెంగుళూరు: కర్నాటకలో జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగుళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్లో కుమారస్వామిని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజూనాథ్ తెలిపారు. బీజేపీ పార్టీ చీఫ్గా యడ్యూరప్పను ఎన్నుకున్నది. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు యడ్యూరప్పచెప్పారు. గవర్నర్ తనకు ఆహ్వానం అందిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.