జాతీయ వార్తలు

కాంగ్రెస్ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రోటెం స్పీకర్ బోపయ్యను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య సమక్షంలోనే యడ్డీ బలపరీక్ష జరగనున్నది. బోపయ్యే తాత్కాలిక స్పీకర్‌గా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సభలో జరిగే బలపరీక్షను స్థానిక టీవీ ఛానళ్లలో లైవ్ చేయాలని కోర్టు ఆదేశించింది. మరో వైపు గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి.. ఇవాళ జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు.