జాతీయ వార్తలు

కర్ణాటక ప్రజలకు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నును తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది.