జాతీయ వార్తలు
కర్ణాటకలో కూలిన భవనం : ముమ్మరంగా సహాయక చర్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 March 2019
బెంగళూరు:కర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్నగర్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 5 మృత దేహాలు లభ్యమైంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయ. ఈ భవనంలో రెండు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన భవనాల్లో అద్దెకు ఉంటున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద దాదాపు 30 మంది వరకు వున్నారని భావిస్తున్నారు. పోలీసులు, అధికారులు భవన శిధిలాలను తొలగిస్తున్నారు.