జాతీయ వార్తలు
కరోనా కారణంగా వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 March 2020
శ్రీనగర్: వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. వైష్ణోదేవి దర్శన యాత్రను రద్దుచేసుకోవాలని ఆలయ బోర్డు సైతం విజ్ఞప్తిచేసింది. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్కు రాకపోకలు సాగించే అన్ని అంతరాష్ట్ర బస్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు జమ్మూకాశ్మీర్ యంత్రాంగం తెలిపింది.