జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: కశ్మీర్‌ పండిట్లకు సైనిక కాలనీ ఏర్పాటుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ బుధవారం ఆందోళనకు దిగింది. పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో ఆందోళనకు దిగారు. ఆర్మీ జవాన్లపై రాల్లు రువ్వారు. దీంతో శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై జవాన్లు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.