జాతీయ వార్తలు

ఘాతుకానికి పాల్పడింది కశ్మీరీనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్:పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్ అలియాస్ వకాస్ కాశ్మీర్‌కు చెందినవాడే. ఈ మేరకు జైషే మహ్మద్ సంస్థ విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ వకాస్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. దాడికి పాల్పడిన తరువాత వకాస్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. తాను సంవత్సరం నుంచి జైషే మహ్మద్ సంస్థలో శిక్షణ తీసుకున్నానని, ఈ వీడియో సందేశం మీకు చేరే సరికి నేను పరలోకంలో ఉంటాను అంటూ ఇదే కాశ్మీరీలకు నా సందేశం అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. వకాస్ రెండు చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని ఉన్నాడు. అతని వెనుక జైషే మహ్మద్ సంస్థ జెండా ఉంది.