జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రూ. 25వేల కోట్ల అభివృద్ధి పనులు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ముకాశ్మీర్‌: జమ్ముకాశ్మీర్‌లో వ్యవసాయ రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు పరమపూజ్య పద్మభూషణ్‌ కుషోల్‌ బకుల రింపోచే శత జయంతి పురస్కరించుకొని లేహ్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. జమ్ముకాశ్మీర్‌లో రూ. 25వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.