జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తాంగ్‌ధర్‌ సెక్టార్‌ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ జవాను చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.