తెలంగాణ

టీఆర్‌ఎస్ పాలన చూసే ఎన్నుకున్నారు:కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల్లో తాము ఎలాంటి మోసాలకు పాల్పడలేదని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉండటంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ పాలన చూసి ప్రజలు తమను మళ్లీ ఎన్నుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ తమవైపే ఉంటారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.