ఆంధ్రప్రదేశ్
హోదాపై ప్రతిపక్షాల అనవసర రాద్దాంతం : కావూరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 11 September 2016
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఆదివారం ఆరోపించారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్యాకేజీ వద్దని, హోదాయే ఇవ్వాలని ఇప్పుడు కొంత మంది నేతలు అభివృద్ధి జరగకూడదనే దురాలోచనతో మాట్లాడుతున్నారని విమర్శించారు.