తెలంగాణ

కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు చోటు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు చోటు లేదని, కాంగ్రెస్ పార్టీ 10 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చిందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఆమె కరీంనగర్‌లోనిర్వహించిన మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫామ్‌హౌస్ నుంచి పాలన చేసే కేసీఆర్ కంటే ప్రజల సమస్యలను విని పరిష్కరించే నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. భట్టివిక్రమార్కు మాట్లాడుతూ దొరల పాలన మనకొద్దని, తెలంగాణలో రేపు జరిగే మార్పుకు కరీంనగర్ వేదిక కావాలని అన్నారు.