తెలంగాణ
తెలంగాణను పంటల కాలనీగా విభజిస్తాం:కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 November 2018
సిద్దిపేట: రాబోయే కాలంలో తెలంగాణను పంటల కాలనీలుగా విభజించి, పండిన పంటలు మహిళా సంఘాలతో అమ్మించే ఏర్పాట్లు చేస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతుబంధు పథకం ద్వారా వచ్చే ఏడాది నుంచి రూ.10వేలు ఇస్తామని అన్నారు. మంత్రి హరీష్రావు సిద్దిపేటకు ఎంతో చేశారని, రెండేళ్లలో రైలు వస్తుందని అన్నారు. తమ పాలనలో అరాచకాలు, భూకబ్జాలు ఏమీ లేవని అన్నారు.