తెలంగాణ
బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే:కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 December 2018
హైదారబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొంతూ దొందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ రూరల్, అర్భన్, విద్య, వైద్యం వంటి రంగాలు కేంద్రం తన వద్ద ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరమని అన్నారు. మూస వ్యవసాయ విధానం పోవాలని, దానికోసం తాను కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పచ్చి అవకాశవాద రాజకీయమని అన్నారు.