తెలంగాణ
అభివృద్ధికి నమూనాగా తెలంగాణ:కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 February 2019
హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన 15వ ఆర్థిక సంఘం సభ్యులతో నగరంలోని జూబ్లీహాల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రాల సంబంధిత అంశాల్లో కేంద్ర వ్యయం 14 నుంచి 20 శాతానికి పెరిగిందని అన్నారు. ఈ వ్యయానికి బదులుగా పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వవచ్చని అన్నారు. గతంలో గుజరాత్, కేరళ అభివృద్ధికి నమూనా రాష్ట్రాలుగా ఉండేవని, కాని నేడు తెలంగాణ నిలిచిందని చెప్పారు.