ఆంధ్రప్రదేశ్
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 May 2019
తిరుపతి: సీఎం కేసీఆర్ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ తుమ్మలగుంటలోని కల్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో కాసేపు మాట్లాడారు.