తెలంగాణ
సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 June 2019
హైదరాబాద్: నూతన సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈరోజు భూమి పూజ చేశారు. డి బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుభూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు, హోం మంత్రి మహమూద్ అలీ, హరీశ్రావు, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మంచే ఈ సచివాలయ సముదాయానికి రూ. 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సచివాలయ భవన నమూనాలను విడుదల చేయటం జరిగింది.