రాష్ట్రీయం
ఓటర్లు పార్టీల నిబద్ధతను పరిశీలించాలి : కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 January 2016
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటు వేసే ప్రజలు పార్టీల నిబద్ధతను పరిశీలించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన గురువారంనాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తామని, శాస్ర్తియ పద్ధతులో నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎవరికీ ఓటు వేస్తే మంచి ఫలితాలు వస్తాయో మేథావులు, విజ్ఞులు ఆలోచించాలని కోరారు. పండ్ల చెట్టు పెడితే పండ్లు వస్తాయి. ముండ్ల చెట్లు పెడితే ముళ్లు వస్తాయి అని అన్నారు.