తెలంగాణ

నేడు కెసిఆర్ దిల్లీ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించనున్న నేపథ్యంలో తెలంగాణ సి.ఎం. కెసిఆర్ ఈ రోజు సాయంత్రం దిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, తదితర విషయాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రేపు ఆయన ప్రధాని మోదీని కలుస్తారు. కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను శనివారం కెసిఆర్ కలుస్తారు.