జాతీయ వార్తలు

ఆ ఒప్పందాలతో తెలంగాణ సుభిక్షం: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వృథాగా పోతున్న గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకొనేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణా సిఎం కెసిఆర్ అన్నారు. గోదావరిపై ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఒప్పందం చేసుకోవటం ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణాలో సాగునీటికి ఇక ఇబ్బందులుండవని అన్నారు. త్వరలో జరిగే గోదావరి బోర్డు సమావేశానికి హైదరాబాద్ రావాల్సిందిగా మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌ను ఆహ్వానించినట్లు కెసిఆర్ తెలిపారు.