జాతీయ వార్తలు

హిందూ సమాజంపై దాడి:బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పరిపూర్ణానంద స్వామిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించటం హిందూ సమాజంపై జరిగిన దాడిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఆయన ఈమేరకు ట్వీట్ చేస్తూ నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనమని అన్నారు. స్వామి బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.