రాష్ట్రీయం

ఆయత చండీ యాగానికి గవర్నర్‌ను ఆహ్వానించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయత చండీ యాగానికి గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. చండీ యాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది యాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.