రాష్ట్రీయం
ఆయత చండీ యాగానికి గవర్నర్ను ఆహ్వానించిన కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 December 2015
హైదరాబాద్ : రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయత చండీ యాగానికి గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించారు. చండీ యాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది యాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.