కడప
వరిపైరును పరిశీలించిన ఏఓ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
సంబేపల్లె, సెప్టెంబర్ 19: మండల పరిధిలోని ప్రకాష్నగర్కాలనీ, మిన్నమరెడ్డిగారిపల్లెలో సాగు చేసిన వరిపైరును వ్యవసాయాధికారి రమేష్బాబురావు సోమవారం పరిశీలించారు. వరిపైరును మైల్స్ తెగులు ఆశించిందని, దీని నివారణకు ఒబెరామ్ అనే మందును ఒక లీటర్ నీటిలో 0.5 మిలీల నుంచి 1 మిలీ వరకు కలిపి పైరుపై పిచికారీ చేయాలన్నారు. అలాగే వరిలో కాలిబాటలు వేయడం వలన దోమకాటును నివారించవచ్చన్నారు. రైతులకు వరిపైరుపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రామాంజులరెడ్డి, సుబ్బరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.