రాష్ట్రీయం
ఎన్ని డ్రామాలు ఆడినా టీడీపీకే అధికారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
అమరావతి:వైకాపాఎన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర ప్రజలు టీడీపీనే విశ్వసిస్తారని ఉప ముఖ్యమంత్రి కేయి కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో సంక్షోభాన్ని సృష్టించేందుకు వైకాపా, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తిరుపతిలో స్కూటర్ దగ్ధం వీరి కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. వారి ఆటలు సాగవని అన్నారు.