ఆంధ్రప్రదేశ్
అవగాహన లేకే సిఎంపై విమర్శలు: కెఈ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 May 2016
విజయవాడ: రాష్ట్ర సమస్యలపై ఎలాంటి అవగాహన లేని కొన్ని పార్టీల నేతలు సిఎం చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఇక్కడ బుధవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎపిని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలకు స్వస్తి పలికి, రాష్ట్ర ప్రగతి కోసం అన్ని వర్గాల వారూ సిఎంకు సహకరించాలన్నారు. జలసంరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.