జాతీయ వార్తలు
కీర్తీ ఆజాద్కు నోటీసు జారీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 January 2016
న్యూఢిల్లీ : సస్పెన్షన్కు గురైన బిజెపి ఎంపి కీర్తీ ఆజాద్ను పార్టీనుంచి ఎందుకు వెలివేయకూడదో తెలియజేయాలంటూ నోటీసు జారీ చేసింది. పది రోజులలోగా నోటీసుకు సమాధానం చెప్పాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. కీర్తీ ఆజాద్పై స్పెన్షన్ వేటు వేసినప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోలేదు. ఢిల్లీ క్రికెట్ సంఘం డిడిసిఎ అవినీతిలో కేంద్రమంత్రి అరుణ్జైట్లీ ప్రమేయం ఉందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనితో పార్టీ నాయకత్వం ఆయనకు నోటీసు జారీ చేసింది.