జాతీయ వార్తలు

విద్యార్థులపై లాఠీచార్జి అన్యాయం : కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు భారత్‌లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలే విద్యాసంస్థల్లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని ఆయన ఆరోపించారు.