జాతీయ వార్తలు

మీడియాకు దూరంగా కేజ్రీవాల్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాజకీయ ప్రత్యర్థులపై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేసే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా 12 రోజుల పాటు మీడియాకు దూరంగా ఉంటారట. ధ్యానయోగాన్ని అభ్యసించేందుకు ఆయన నాగపూర్‌లోని ఓ యోగా కేంద్రంలో చేరుతున్నారు. అక్కడ 12 రోజులు విపాసన అనే ధ్యాన విధానాన్ని ఆయన నేర్చుకుంటారు. తిరిగి దిల్లీ వచ్చేవరకూ ఏకంగా 12 రోజుల పాటు ఆయన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారట.