జాతీయ వార్తలు

కేజ్రీవాల్ ఇంటి వద్ద మహిళల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలో మంచినీరు, విద్యుత్ సరఫరాలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాంగ్రెస్, బిజెపి ఆధ్వర్యంలో మహిళలు మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలు, కుండలతో ప్రదర్శన జరిపారు. విద్యుత్ ఓల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు పాడైపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.