జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి: కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయకుండా ఇకనైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటూ ప్రధాని మోదీకి దిల్లీ సిఎం కేజ్రీవాల్ సూచించారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యవాదులకు గొప్ప విజయమని కేజ్రీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అడ్డుతగిలితే ప్రజాస్వామ్యానికి మనుగడ లేదన్నారు.