జాతీయ వార్తలు

ఫ్లయ్ ఓవర్ ప్రమాదంలో మృతుల సంఖ్య 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: కోల్‌కతలో గురువారం నిర్మాణంలో ఉన్న ఫ్లయ్ ఓవర్ కూలిన సంఘటనలో మృతుల సంఖ్య 25కి పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదిమంది పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది చిక్కుకుని ఉండచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.