జాతీయ వార్తలు

కేరళకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేరళకు అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్‌ చెప్పారు.